శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం వర్తక సంఘం మధిర డిసెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి ము

Published: Thursday December 22, 2022
 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవంలో భాగంగా ఆరవ రోజు పాసుర విన్నపం అష్టోత్తర పూజ పురప్పాటు సేవ,సేవా కాలం తీర్థ గోష్టి నిర్వహించటమైనది పాసురము,కంఠమాల ను శ్రీమాన్ తుమ్మల పూడి రామకృష్ణగారి కుటుంబ సభ్యులు మరియు మహంకాళి బాల వాసుదేవరావుకుటుంబ సభ్యులు   సమర్పించబడినది
సాయంత్రం శ్రీ అమ్మవారికి ఊంజల్ సేవ దీపోత్సవం నిర్వహించబడును
ఈ కార్యక్రమాలు శ్రీ రామ రామానుజా సుప్రభాత సంఘం మధిర వారి ఆధ్వర్యంలో మరియు అర్చక స్వామి శ్రీమాన్ ముత్తేవి సీతారామచార్యులు మరియు ముడుంబ రవి కిరణాచార్యులు చే కార్యక్రమము అత్యంత వైభవముగా నిర్వహించబడుచున్నది ఆలయ కమిటీ వారు అమ్మవారిని తీసుకొచ్చి భక్తులుఅమ్మవారికి సారే తీసుకురాదలచిన వారు ఉదయం ఏడు గంటలకు మరియు సాయంత్రం 6:30 కు తీసుకొని రాగలరు