మంత్రి హరీష్ రావు కు గజమాలతో స్వాగతం పలికిన సంజయ్ యువసేన సభ్యులు

Published: Friday January 06, 2023

కోరుట్ల, జనవరి 05 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణము లో బస్తీ దవాఖాన మరియు డయాలసిస్ సెంటర్ ప్రారంభం చేయడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు కి మరియు కొప్పు ఈశ్వర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకి కోరుట్ల పట్టణ అధ్యక్షుడు అన్న అనిల్ ఆధ్వర్యంలో సంజయ్ యువసేన సభ్యులు గజామాలతో ఆహ్వానం పలికారు.ఈ కార్యక్రమంలో సంజయ్ అన్న యువసేన సభ్యులు పొట్ట సురేందర్, అస్లాం, శ్రీకాంత్ ,మణిదీపు నాగరాజు ,మహేష్, వినోద్  యువజన నాయకులు పాల్గొన్నారు.