రోగాన్ని అరికట్టడానికి యోగా రన్నింగ్ అవసరం

Published: Monday January 31, 2022
శేరిలింగంపల్లి -ప్రజాపాలన (జనవరి 30)  : మాదాపూర్ డివిజన్ లోని శిల్ప పార్క్ దగ్గర మార్నింగ్ వాక్ లో యువకులతో కలిసి పాల్గొన్న బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్ తెలంగాణ యువకులందరు యోగ మరియు మార్నింగ్ వాక్ లాంటివి చేస్తూ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎన్నో రోగాలను నయం చేసే యోగా వాకింగ్ చాలా మంచిదని . యువత చదువుతోపాటు దేశం పై ప్రేమ తల్లిదండ్రుల పై ప్రేమాభిమానాలు చూపించాలని ఎలాంటి మత్తు పానీయాలకు అలవాటు కాకుండా ఉండాలని కొండాపూర్ కార్పొరేటర్ కంటెస్టెంట్ రఘునాథ్ యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులు కృష్ణా, ప్రశాంత్, అఖిల్, పవన్, ఉదయ్, పాల్గొన్నారు