ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షణ చేసిన మున్సిపల్ కమిషనర్

Published: Friday August 27, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షణ చేసిన మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి  చైర్పర్సన్ కప్పరి స్రవంతి చెందు తరగతి గదులను శానిటైజర్ చేయిస్తూ పాఠశాల ఆవరణంలో పిచ్చిమొక్కలను పారిశుధ్య కార్మికులతో తొలగింపజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేష్, అంజుమ్, దేవిశ్రీ, సరిత, విజయశ్రీ, ఆల్క్, సుమతి, సువర్ణ, సార్ మల్లయ్య, రాములు సార్ తదితరులు పాల్గొన్నారు.