ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి *కంటి వెలుగు ను ప్రారంభించిన మంచాల జడ్పిటిసి
Published: Friday January 20, 2023
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం కేంద్రంలో మరియు ఆరుట్ల గ్రామంలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి , ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్మదా, ఆరుట్ల సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి, మంచాల సర్పంచ్ జెగన్ రెడ్డి,ఎంపీటీసీలు, ఉపసర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈవో రంగారావు, వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: