ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి *కంటి వెలుగు ను ప్రారంభించిన మంచాల జడ్పిటిసి

Published: Friday January 20, 2023

 ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం కేంద్రంలో మరియు ఆరుట్ల గ్రామంలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి , ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్మదా, ఆరుట్ల సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి, మంచాల సర్పంచ్ జెగన్ రెడ్డి,ఎంపీటీసీలు, ఉపసర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈవో రంగారావు, వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.