మండలంలో కొనసాగుతున్న కరోనా కేసులు

Published: Monday January 31, 2022
జన్నారం రూరల్, జనవరి 30, ప్రజాపాలన: మండలంలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమెాదయ్యాయని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునితా తెలిపారు, ఆదివారం మధ్యాహ్నం జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో యాబై మందికి కరోనా పరీక్షలు చేశామని అమె తెలిపారు, వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా గుర్తించడం జరిగిందని అమె స్పష్టం చేశారు, మండలంలో కరోనా ముంపు పోంచి వుంది రోజు రోజుకు కరోనా మీద ప్రభుత్వం జాగ్రత్తలు చేపడుతున్నాప్పటికి ప్రజలు అజాగ్రత్తబవం కపాడంలేదు, ఈ నేపథ్యంలో మండలంలో ఒక సారిగా భయభ్రాంతులకు గురౌతున్నారు, ఎవరి దగ్గర కరోనా వుంది ఎవరి దగ్గర లేదు  అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా వుంది అందురు మాస్కులు దరించాలి బౌతిక దూరం పాటిస్తూ సానిటైజార్ చేస్తూ వుండాలి, గత రెండు వారాలుగా మండలంలో నమెాదైన కరోనా కేసుల సంఖ్య వందకు చేరుకుందని మండల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సునితా చెప్పారు.