పదవి విరమణ చేసిన ఈ ఎస్ సి ఐ రెసిడెంట్ ఇంజనీర్ పి.రుద్రమూర్తి
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి): గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా లో శ్రీ పి రుద్ర మూర్తి గారు ఈ రోజు పదవి విరమణ చేసినారు. శ్రీ రుద్ర మూర్తి గారు రెసిడెంట్ ఇంజనీర్ గా పదవీవిరమణ చేసినారు. తన 33 years ఇదే సంస్థ లో చేసినారు. సంస్థ లోని సివిల్ వర్క్స్ అన్ని తను ఒక్కడే చేయించారు. ఆటలు పాటలు అద్భుతం గా ఆడతారు పాడతారు. ప్రతి యేర్ జనవరి 26th ఆగస్ట్ 15th కి ఆటలు పోటీలు నిర్వహించారు. వీరికి సయాయముగా మాధవరావు తోడు నీడ గా ఉండే వారు. ఈ సంస్థ లోని ప్రతి బిల్డింగ్ ఆయన ఆధ్యర్యంలో కట్టినవే. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ డైరెక్టర్ Dr. జి రామేశ్వరరావు గారు రుద్ర మూర్తి గారి ని ఘనంగా సన్మానించారు. రుద్ర మూర్తి గారి సేవలు గుర్తించిన ESCI డైరెక్టర్ గారు మరల ఆయన సేవలు ఉపయోగించి కోవాలి అనుకొంటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గారి తో పాటు శ్రీ A చంద్ర మోహన్ గారు, శ్రీ జగదీస్, నాగేశ్వర రావు, విద్య సాగర్, రాజ శేఖర్, ESCI స్టాఫ్ నాగమెల్లేశ్వర రావు సుధాకర్, నాగేశ్వర రావు, నరసింహ, విశ్రాంత ఉద్యోగి PRO మాధవరావు పాల్గొన్నారు.
Share this on your social network: