ఆంధ్రప్రదేశ్

ఏలూరు ఎంపీ అభ్యర్థి గా ఘంటా ప్రసాద్....?

నియోజకవర్గ  ఇంచార్జ్ మార్పు వైసీపీలో కాక పుట్టిస్తుంది అసంతృప్తులకు  సర్దు చెబుతూ మరిన్ని మార్పులకు అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ తాను ఎంపీగా పోటీ చేయనని బహిరంగంగానే చెప్పడంతో అధిష్టానం ఏలూ...


Read More

అమరావతిలో అంబటి రాయుడు

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అమరావతిలో పర్యటించారు. ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల వివాదం కొనసాగుతోంది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని స్థానిక జేఏసీ ఆందోళన చేస్తోంది. ప్రస్తుతం అమరావతి కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. సీఎం జగన్ నిర్ణయా...


Read More

కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతాం - ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్

గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ యూజ్ లెస్ గవర్నమెంట్ నడుపుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుం...


Read More

నేడు సీబీఐ ముందుకు అవినాశ్‌ రెడ్డి

జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో శుక్రవారం చేపట్టే సీబీఐ దర్యాప్తు అత్యంత కీలకంగా మారనుంది. ఈ కేసు నిందితుల్లో ఒకరైన వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి సీబీఐ ఎదుట హాజరు కానుండటమే దీనికి కారణం. ఆయన అరెస్టు తప్పదని సీబీఐ ...


Read More