కిడ్నీ బాధిత విద్యార్థినికి రూ 5వేలు ఆర్థిక సాయం

Published: Monday November 14, 2022

 

బోనకల్, నవంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రాయన్నపేట గ్రామానికి చెందిన కిడ్నీ బాధిత విద్యార్థిని తోటపల్లి రమ్య కు బత్తినేని చారిటబుల్ ట్రస్టు వారు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ సభ్యులు తోము రోషన్ కుమార్ చేతుల మీదుగా ఆదివారం అందజేశారు. ఆర్థిక సహాయం అందజేసిన బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ వారికి విద్యార్థిని కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి ఏలూరు పూర్ణచంద్, తోటపల్లి ఆనందరావు, కొమ్మినేని శ్రీనివాసరావు, వల్లబోయిన వీరభద్రం, తోటపల్లి కొండలరావు మరిదు ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
 
 
 

బోనకల్, నవంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రాయన్నపేట గ్రామానికి చెందిన కిడ్నీ బాధిత విద్యార్థిని తోటపల్లి రమ్య కు బత్తినేని చారిటబుల్ ట్రస్టు వారు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ సభ్యులు తోము రోషన్ కుమార్ చేతుల మీదుగా ఆదివారం అందజేశారు. ఆర్థిక సహాయం అందజేసిన బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ వారికి విద్యార్థిని కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి ఏలూరు పూర్ణచంద్, తోటపల్లి ఆనందరావు, కొమ్మినేని శ్రీనివాసరావు, వల్లబోయిన వీరభద్రం, తోటపల్లి కొండలరావు మరిదు ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.