బ్రతుకుతెరువు కొరకు తాటిముంజలు అమ్ముతున్న గీత కార్మికు

Published: Tuesday May 17, 2022
 డు మధిర రూరల్ మే 16 ప్రజా పాలన ప్రతినిధి
మధిర మండలం సోమవారం నాడుతొండపాడు గ్రామానికి చెందిన చేబ్రోలు నాగరాజు అనే గీత కార్మికుడు మూడు ఎకరాల భూమి వ్యవసాయం చేస్తూ గిట్టుబాటు ధర లేక అప్పులు పాలు అయ్యారని తాటి చెట్టు నుండి తీసిన కళ్ళు ను ఎవరు తాగక పోగా ఒక గీత కార్మికుడు ప్రతిరోజు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ గీత కార్మికులకు ప్రభుత్వం గీత కార్మికుల సొసైటీ ద్వారా ఆర్థిక సాయం అందించాలని తాటి చెట్లు ఎక్కుటకు ఆధునికంగా వచ్చినటువంటి తాటి చెట్టు ఎక్కి యంత్రమును ప్రతి గీత కార్మికులకు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని మోహన్ జ్యోతి ప్రతినిధికి తెలియజేశారు.