ఖమ్మం జిల్లా వైపు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్..

Published: Wednesday December 15, 2021
ఎర్రుపాలెం డిసెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం ఏంమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి 116 ఓట్లు ఉన్నాయని అసలు మన ఓట్లు కాపాడుకునే అభద్రతభావం నుండి 242 ఓట్లకు ఎగబాకీ రాష్ట్రము మొత్తం ఖమ్మం స్థానంపై దృష్టిపెట్టేలా చేసిన రాయల నాగేశ్వరరావుకి అభినందనలు తెలియజేసిన మధిర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు అనేది ఉన్నది అని ఎవరు మర్చిపోలేదని ఊపిరి ఉన్నంతవరకు పార్టీ కోసం పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఓట్లు కి సహకరించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ శ్రేణులందరికి ధన్యవాదముల తొ....