టి ఆర్ ఎస్ నాయకులు మొండితోక సుధాకర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ పొంగులేటి
Published: Tuesday June 15, 2021
మధిర, జూన్ 14, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిరఇటీవలే స్వర్గస్తులయిన, స్వాతంత్ర్య సమర యోధులు, శ్రీ మొండితోక ప్రేమనందంవిశ్రాంత ప్రధానోపాధ్యాయులు గారి చిత్రపటం కు లడక బజార్ లో TRS నాయకులు మొండితోక సుధాకర్ రావు గారి ఇంటి వద్ద మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనన్ననివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులు కు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో పుతుంబాక కృష్ణప్రసాద్, చెరుకూరి నాగార్జున, మోహన్ రెడ్డి, టీచర్ బ్రహ్మ రెడ్డి, వింజమురి ప్రేమనందం గారు, మధిర టౌన్ Trs అధ్యక్షులు దేవిశెట్టి రంగా, లక్ష్మ రెడ్డి, యన్నం కోటేశ్వరరావు, మర్లపాడు సొసైటీ అధ్యక్షులు కటికల సీతారామిరెడ్డి, యూత్ నాయకులుసాయి ప్రణీత్, కోట రాంబాబు, యరగర్ల సత్యనారాయణ, అక్కినపల్లి నాగేశ్వరరావు, తదిదరులు పాల్గొన్నారు.
Share this on your social network: