జిల్లా తెరాస సారధి విద్యాసాగర్ రావును కలసిన ఎమ్మెల్సీ కవిత,జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్
Published: Friday January 28, 2022
జగిత్యాల, జనవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా తెరాస పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క మరియు జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ దంపతులు కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Share this on your social network: