జిల్లా తెరాస సారధి విద్యాసాగర్ రావును కలసిన ఎమ్మెల్సీ కవిత,జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్

Published: Friday January 28, 2022

జగిత్యాల, జనవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా తెరాస పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క మరియు జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ దంపతులు కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.