యాసంగి లో వరి పంట వేయవద్దు దు.రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన..
Published: Tuesday December 07, 2021
మధిర డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండల పరిధి లోని మడుపల్లి, మహాదేవపురం, మటూరు, నక్కలగరువు, దెందుకురు, తొండలగోపవరం, సిరిపురం, మల్లరం గ్రామాలలో యసంగి లో వరి పంట వేయొద్దని యసంగిలో వరి కొనుగోలు జరగదని వరిబదులుగామినుము, పెసర, ప్రొద్దుతిరిగుడు, జొన్న, మొక్కజొన్న, నువ్వులు పంటలు వేసుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారి మధిర డి ఏన్ కె శ్రీనివాసరావు, వ్యవసాయ విస్తరణ అధికారులు తెలియజేసారు.
Share this on your social network: