పట్టణ ప్రగతి తో మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు
Published: Tuesday June 07, 2022
మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్ మధిర జూన్ 6 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాల్టీ పరిధిలో సోమవారం నాడు కలెక్టర్ ఆదేశాల ప్రకారంమున్సిపల్ చైర్మన్ లతా కమిషనర్ రమాదేవి మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి ఈరోజు పలు వార్డుల్లో సమస్యలపై అవగాహన కల్పిస్తూవార్డు కౌన్సిలర్ తో కలిసి వార్డులో ఉన్న సమస్యలపైతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమం లో భాగంగా ఈ రోజు 16వార్డ్ నందు మరియు 17వార్డ్ నందు నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమని అన్ని వార్డుల్లో కౌన్సిలర్ లు సద్వినియోగం చేసుకోవాలి దానితో మెరుగైన పారిశుద్ధ్య సాధ్యం చేసుకోవాలి కోరారు ఈ కార్యక్రమాలు మున్సిపల్ కమిషనర్ రమాదేవి 16వార్డ్ కౌన్సిలర్ వీరమాచినేని సులోచన , 17వార్డ్ కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరరావు , ఆశ వర్కర్లు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: