అగ్రికల్చర్ అధికారులతో మల్లు భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం

Published: Saturday June 19, 2021
మధిర, జూన్ 18, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిరచేపల పెంపకం, చెరువుల పరిస్థితి, సొసైటీల గురించి ఫిషరీస్ A. D షకీలా భాను కు పలు సూచనలుఈరోజు మధిర మల్లు భట్టి విక్రమార్క గారి క్యాంప్ కార్యాలయం నందు అగ్రికల్చర్ అధికారులైనా A.D కొంగర వెంకటేశ్వరరావు, A.O శ్రీనివాస్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు వ్యవసాయానికి సమాయత్తం అవుతున్నారు కావున ఈ వ్యవసాయ సీజన్లో రైతులకు ఇబ్బంది కలగకుండా మిర్చి, పెసర, పిల్లి పెసర విత్తనాలు రైతులకు ఇబ్బంది కలగకుండా అందరికి అందేలా చూడాలని మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క గారు వ్యవసాయ అధికారులకు సూచించారు అలాగే మధిర నియోజక వర్గానికి సంబంధించి చేపల పెంపకం, చెరువుల పరిస్థితి, సొసైటీల గురించి ఫిషరీస్ A.D షకీలా భాను కు పలు సూచనలు చేశారుఅధికారులు అందరూ రైతులకు అందుబాటులో ఉండాలి అని చెప్పారు...