కాలనీలలో వీధి శునకాల భయం

Published: Saturday March 20, 2021
బాలాపూర్, మార్చి 19, ప్రజాపాలన ప్రతినిధి : బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పాత నాదర్గుల్ గ్రామంలో నీ 20 శునకాలు పట్టివేత. మహేశ్వరం నియోజకవర్గం లోని బడంగ్ పేట్ కార్పొరేషన్ 27వ డివిజన్ పరిధిలో ఉన్న పాత విలేజ్ నాదర్గుల్ లోనీ విధి శూనకాల సమస్య ఎక్కువగా ఉండడంతో స్థానికులు కార్పొరేటర్ తోట శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి వెంబడే మున్సిపల్ శాఖ వారిని సంప్రదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..... విధి శూనకాలని పటేవారిని పంపించమని కోరిన వెంబడి మున్సిపల్ అధికారులు ఈ విషయంపై స్పందించి గురువారం నాడు వీధి శూనకాలని 20 పట్టుకోవడం జరిగింది. గ్రామస్తులు వీధి శూనకల బాధ కొంతవరకు తగ్గిందని అంటూ, ఇంకా కొన్ని ఉన్నాయని అన్నారు. అవి కూడా రెండు మూడు రోజుల్లో పట్టక వెళ్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్ కార్పోరేటర్ తోట శ్రీధర్ రెడ్డి