మేయర్ జక్క వెంకట్ డ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్

Published: Monday January 02, 2023
మేడిపల్లి, జనవరి 1 (ప్రజాపాలన ప్రతినిధి)
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పీర్జాదిగూడ కార్పోరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి డివిజన్లలోని కాలనీ వాసులతో కలసి పార్టీ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు 
 కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డిని డివిజన్లలోని పలు కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులుు, 25వ డివిజన్  కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు,మహిళలు కాలనీవాసులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.