డాక్టర్స్ డే సందర్భంగా పలువురు సన్మానం విద్యావేత్తసన్మానం

Published: Friday July 02, 2021
జులై 01, ప్రజాపాలన ప్రతినిధి : 53 వసంతములు పూర్తి వేసుకున్న మధిర ప్రజావైద్యశాల మధిర పట్టణంలో మరియు పరిసరప్రాంత ప్రజలకు గత 53సం" కాలంగావైద్య సేవలు అందించి మంచి పేరు ప్రతిష్టలు పొందిన సీనియర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం మొదటిగా సుశీల అధినేత బూస కోటేశ్వరావుకొలగని శ్రీనివాసరావు సన్మానం చేసినారువారి కుమారుడు డాక్టర్ సతీష్, కోడలు డాక్టర్ శ్రీదేవి మరియు స్టాఫ్ నర్స్ శ్రీమతి గద్దల రాణి గారిని తెలుగు దేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారుఇంకా మరెన్నో సంత్సరాలు వారు వైద్య సేవలు అందించాలని, ఆయురా రారోగ్యలతో వర్ధిల్లాలని కోరుకొంటూ సన్మానిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారుమల్లాది హనుమంతరామార్ణిడి పుల్లారావుమైనీడి జగన్ మోహనరావు వీరమాచినేని శ్రీనివాసరావు వంకాయలపాటి వెంకట నాగేశ్వరారావు గడ్డం శ్రీనివాసరావు గడ్డం మల్లిఖార్జురావు పగిడిపల్లి కసిరావు మేడ వెంకటేశ్వరరావు సుబ్బారావువంగల రామకోటిమేడిపల్లి రాణిమన్నేపల్లిరత్నకుమారి కోనేరు రాణిపోతినేని వరమ్మగద్దల ప్రకాశరావు కోటేశ్వరరావుసుందరరావు కృష్ణ మూర్తిపాశం రామనాథం బాజి మరియు తదితరులు