తెరాస సభ్యత్వా నమోదు ప్రారంభించిన ఎంపీపీ నక్కశంకర్

Published: Friday February 19, 2021
గొల్లపల్లి, పిబ్రవరి18(ప్రజాపాలన): గొల్లపల్లి మండలంలోని ​చిల్వకొడుర్ గ్రామం లో ఎంపీపీ నక్క శంకర్, ఆధ్వర్యం టీఆరెస్ ప్రార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలోపాల్గొన్న వారు చెందొలి ప్యాక్స్ చైర్మన్ గందే వెంకట మాధవ రావు, తెరాస మండల అద్యక్షులు బోల్లం రమేష్, ఎంపీటీసీ మహుబుబ్, సర్పంచ్ పద్మ రవీందర్, ఉపసర్పంచ్ నక్క ఏసయ్య, మండల మైనారిటీ అద్యక్షుడు అంజద్, టీఆరెస్ గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మిరాజం, పార్టీముఖ్య నాయకులు కనకయ్య, పరంధాములు, శ్రీను, మొండయ్య, లచ్చయ్య కునా రాజేందర్, కునా రాజేష్, తాండ్ర స్వామి, గంధం మధుకర్, రంగ వెంకట సాయి, బ్రహ్మయ్య, నాయకులు కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు