ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి *ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు కు హాజరైన మ
Published: Monday January 09, 2023
ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామంలో వి ఆర్ వన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరైన భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బిజెపి రాష్ట్ర నాయకులు లచ్చి రెడ్డి . ఈ కార్యక్రమంలో రాయపోల్ గ్రామ సర్పంచ్ బలవంత రెడ్డి గారు, రాయపోల్ గ్రామ సీనియర్ నాయకులు గంగన మోని సతీష్ ముదిరాజ్ , ఇబ్రహీం, సిద్ధ గొని గణేష్ గౌడ్ , శ్రీనివాస్ గౌడ్ మరియు ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Share this on your social network: