నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ బంద్ విజయవంతం

Published: Tuesday September 28, 2021
మధిర, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకిస్తూ అఖిల పక్షం ఇచ్చిన పిలుపు మేరకు మధిరలో కాంగ్రెస్ మధిర నియోజకవర్గ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డిమండల కాంగ్రెవైయస్సార్ర్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని,ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను విరమించి కోవాలని, జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించాలని, సిపియస్ ను రద్దు చెయ్యాలని మధిర నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి మండల. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులుు కిషోర్ దా రా బాలరాజు చక్రి చెన్నారెడ్డి డిమాండ్ చేస్తున్నారు