కవ్వాల్ టైగర్ జోన్ లో ట్రైనీ ఎఫ్ బివోలు పర్యాటక

Published: Monday August 01, 2022

జన్నారం, జూలై 31, ప్రజాపాలన: కవ్వాల్ టైగర్ జోన్ లోని ఇందన్ పెల్లి రెంజ్ లో ట్రైనీ ఎఫ్ బివోలు ఆదివారం పర్యాటించారు, హైదరాబాద్ లోని దులపెళ్లి పారెస్టు అకాడమీలో శిక్షణ పొందుతున్న యబైరెండు మంది ఎఫ్ బివోలు ఆదివారం ఇందన్ పెల్లి రెంజ్ లోని నీటి నిల్వలు గ్రాస్ ల్యాండ్ తో పాటు అడవిలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు, అడవిలో చేపడుతున్న పనులు అడవుల రక్షణ పై ఇందన్ పెల్లి రెంజ్ ఆఫీసర్ హఫీజోద్దిన్ కు వారికి వివరించారు, వారి వేంట ఇందన్ పెల్లి రెంజ్ సెక్షన్ ఎఫ్ బివోలున్నారు.