పుట్టినరోజు పురస్కరించుకుని నిరుపేదలకు మాస్కులు పంపిణీ

Published: Friday June 11, 2021
జిన్నారం, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మండలం బొల్లారం మున్సిపాలిటీ లోని బిజెపి నాయకులు ఆనంద్ కృష్ణారెడ్డి జన్మదిన పురస్కరించుకుని సుమారు వెయ్యి మంది నిరుపేద చిన్నారులకు వెజ్ బిర్యాని ప్యాకెట్లను, మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కే జె ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ ప్రజాసేవలో నిరుపేదలకు అండగా ఉంటానని ఆయన తెలిపారు.