మత్య్సగిరి ఆలయంలో స్వాతి కళ్యాణం
Published: Monday June 21, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం గుట్ట పైన సోమవారం రోజున స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి స్వాతి కళ్యాణం,పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహించబడునని. ఒక ప్రకటనలో ఆలయ కార్యనిర్వహణాధికారి రవికుమార్,చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డిలు తెలిపారు.
Share this on your social network: