టిఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం

Published: Friday February 19, 2021

మధిర, ఫిబ్రవరి 18, ప్రజాపాలన: మధిర పట్టణంలో పదిహేనవ వార్డు నందు,  టిఆర్ఎస్ నాయకులు పల్లపోతు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా పట్టణ వాసులు శ్రీమతి కోనా వాసవి గారిని పార్టీ సభ్యత్వం నమోదు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిఆర్ఎస్ నాయకులు బాధ్యులు శ్రీ పల్లపోతు వెంకటేశ్వర రావు గారు (కనుమూరు), వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ అధ్యక్షులు కపిలవాయి జగన్ మోహన్ రావుమధిర పట్టణ టిఆర్ఎస్ నాయకులు పల్లపోతు ప్రసాద్ రావు గారి ఆధ్వర్యంలో ముమ్మరంగా పార్టీ సభ్యత నమోదు. ఈరోజు మధిర పట్టణంలో పదిహేనవ వార్డు నందు,  టిఆర్ఎస్ నాయకులు పల్లపోతు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా పట్టణ వాసులు శ్రీమతి కోనా వాసవి గారిని పార్టీ సభ్యత్వం నమోదు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిఆర్ఎస్ నాయకులు మధిర పట్టణ బాధ్యులు శ్రీ పల్లపోతు వెంకటేశ్వర రావు గారు (కనుమూరు), టిఆర్ఎస్ నాయకులు కపిలవాయి జగన్మోహన్ రావు గారు, శివాలయం పాలకమండలి ధర్మ కర్తలు శ్రీ పబ్బతి రమేష్ గారు, ఆవుల రామకృష్ణ గారు, పుల్లయ్య గారు సురేష్ గారు తదితరులు పాల్గొన్నారు.