కరోన బాధితులకు నిత్యావసర వస్తులు పంపిణీ

Published: Wednesday April 28, 2021

జిన్నారం, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నీలం మధు ముదిరాజ్  యువసేన ఆధ్వర్యంలో ఉట్ల, దాదిగూడ గ్రామాల్లో కరోన రోగులకు శానీటేజార్లు, మాస్కులు, బియ్యం, గుడ్లు ట్రేలు, టమాటలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కురకాయలు, దొండకాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్ల సర్పంచ్ కొరివి ఆంజనేయులు, ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు సుంకర బోయిన మహేష్ పూజారి బిక్షపతి నీలం యువసేన సభ్యులు, బుషిగారి బిక్షపతి, బుషి గారి శ్రీశేలం, తదితరులు పాల్గొన్నారు.