ఇబ్రహీంపట్నం జూలై తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి *జర్నలిస్ట్ జమీర్ కు ఘననివాళి*

Published: Tuesday July 19, 2022
వార్త కవరేజ్ కోసం వెళ్లి మృత్యువాత పడ్డ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుడు జగిత్యాల  రిపోర్టర్ జమిర్ మృతికి సంతాపం వ్యక్తంచేసిన
ఇబ్రహీంపట్నం జర్నలిస్టులు అంబెడ్కర్ చౌరస్తా వద్ద జమీర్ కి నివాళులు అర్పించి,మౌనం పాటించిన పాత్రికేయులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి,జిల్లా  యూనియన్ కార్యదర్శిచెరుకూరి, రాజు నియోజకవర్గ అధ్యక్షులు సురామోని సత్యనారాయణ మాట్లాడుతూ  న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్లి మృతి చెందిన విషయం అందరికీ తెలిసింది ప్రభుత్వం  కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని యజమాన్యం కూడా  ఆదుకోవాలని  ఆయన కోరారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా యూనియన్ సహాయ కార్యదర్శి చెరుకూరి మహేందర్  నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చెరుకూరి మహేందర్ ,జిల్లా నాయకులు, పాండురంగారెడ్డి, సందీప్, రవి, చెరుకూరి మల్లేష్ సుదర్శన్ సురమోని బాబు సురేష్ ,కుమార్ ,దశరథ శివ ,సురేందర్, అల్లంపల్లి సురేష్, పాల్గొన్నారు 
 
 
 
Attachments area