బస్ చార్జీలు తగ్గించాలంటూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేతల్ల సతీష్

Published: Monday June 13, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 12ప్రజాపాలన ప్రతినిధి.

యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్ చార్జీలు వెంటనే తగ్గించాలి చార్జీలు పెంచడం వల్ల విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం సాధారణంగా 120 రూపాయలు ఉన్న  బస్సు 450 పెంచడం దుర్మార్గమైన చర్య ఇలాంటి చర్యలు మళ్లీ పెంచకుండా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచిన బస్ చార్జీలు బస్ వెంటనే తగ్గించాలి కాంగ్రెస్ అధ్యక్షుడు చేతల్ల సతీష్ తెలిపారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం కోసం కసరత్తు చేస్తుంది దగ్గర ఉన్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పేద ప్రజలకు అండగా నిలుస్తుందని దున్నేవాడిదే భూమి రేషన్ కార్డు వృద్ధాప్య పింఛన్లు డబల్ బెడ్ రూమ్ లు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చేతల్ల సతీష్ కుమార్ తెలిపారు.