తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం భారీగా తరలి వెళ్లిన బిజెపి శ్రేణులు

Published: Monday July 04, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ3 ప్రజాపాలన ప్రతినిధి.బీజేపీ చలో పరేడ్ గ్రౌండ్  సికింద్రా బాద్ విజయ సంకల్ప సభకు రాష్ట్ర నలుమూలల నుండి బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు  ఇబ్రహీంపట్నం  రాష్ట్ర నాయకులు ముత్యాల భాస్కర్ ,అసంబ్లీ కన్వీనర్ నాయిని సత్య నారాయణ  జండా ఊపడం జరిగింది ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పలు గ్రామాలలో నుండి బిజెపి పార్టీ శ్రేణులు పోల్కంపల్లి గ్రామం నుండి రాయపోల్ తాళ్ల గూడెం దండు మైలారం ఉప్పరిగూడం ఇబ్రహీంపట్నం యాచారం, మంచాల అబ్దుల్లాపూర్మెట్  తుర్కయంజాల్  వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో బయలుదేరారు బహిరంగ సభను విజయవంతం చేయాలని పట్టుదలతో  రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మండల అధ్యక్షులు దండం శ్రీశైలం, మున్సిపల్ అధ్యక్షుడు బూడిద నర్సింహారెడ్డి,  మల్లేష్ ,శేఖర్ రెడ్డి, మహేష్, మొగిలి గణేష్ ఉప సర్పంచ్ బొమ్మిడి జంగారెడ్డి బాలేష్ గౌడ్,  బాబయ్య గౌడ్, ధనంజిగౌడ్, కాటంరాజు గౌడ్, రమేష్ ముదిరాజ్, వెంకటేష్ వివిధ గ్రామాల నుండి పాల్గొన్నారు.