మంత్రి కేటీఆర్ కు ఘనస్వాగతం పలికిన డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి

Published: Thursday February 10, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 9 (ప్రజాపాలన ప్రతినిధి) : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి విచ్చేసిన రాష్ట్ర పురపాలక మరియు ఐటీ మంత్రి వర్యులు కేటీఆర్ కు తెరాస రాష్ట్ర నాయకులు డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవి కుమార్, రోహిత్ రెడ్డి పైసల్ తదితరులు పాల్గొన్నారు.