క్రీడాకారులకు మైదానం భూమిని పరిశీలిస్తున్న సెక్రటరీ నర్మదా.

Published: Thursday September 08, 2022

 ప్రజా పాలన ప్రతినిధి. నవాబుపేట్  డివిజన్ తీగలపల్లి గ్రామంలో క్రీడాకారుల గ్రౌండ్ కోసం భూమిని జంగల్ కటింగ్ చేస్తున్న కూలీలను పరిశీలిస్తున్న విలేజి సెక్రెటరీ  నర్మదా టెక్నికల్ అసిస్టెంట్  గ్రామ సర్పంచి జంగయ్య తదుపరి గ్రామస్తులు పాల్గొన్నారు త్వరలోనే గ్రౌండ్ పనులు మొదలు పెడతామని గ్రామస్తులకు తెలియజేశారు.