టిఆర్ఎస్ పార్టీని ప్రతిష్ట చేస్తామని

Published: Saturday October 02, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల్ మండల్ నూతన మండల కమిటీ TRS విద్యార్థి విభాగం (ఫుల్ కమిటీ) ని పత్రం అందచేసిన టిఆర్ఎస్ మంచాల మండల అధ్యక్షుడు చీరాల రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ. మంచాల్ మండల్ లో టిఆర్ఎస్ కి యువకులు వెన్నెముక రానున్న రోజుల్లో పార్టీని ప్రతిష్ట చెయ్యాలని మండల ప్రాధాన్యత యువతకి ముఖ్య నాయకత్వం అవకాశాలు కల్పిస్తామని చీరాల రమేష్ అన్నారు.
1.అధ్యక్షులు ఆంబోతు ప్రవీణ్ నాయక్( లోయ పెళ్లి)
2. ప్రధాన కార్యదర్శి ఆవుల ప్రశాంత్ యాదవ్( తిప్పాయి గూడ)
ఉపాధ్యక్షులు
1. అవుతా పురం శ్రీకాంత్( లింగంపల్లి)
2. పూజారి సాగర్(ఆగపల్లి)
కార్యనిర్వాహక కార్యదర్శిలు
1. సింగారం శ్రీకాంత్(జపాల)
2. బోయపల్లి శ్రీకాంత్(ఆరుట్ల)
సహాయక కార్యదర్శిలు
1.సుమన్
2. డబ్బీకార్ హరి చరణ్
ప్రచార కార్యదర్శి
1. దుబ్బాక సూర్య
2. చీర వంశీ
కోశాధికార
1.రాజేష్ గుప్తా
కార్యవర్గ సభ్యులు
1. బాలం కిట్టు
2. కోర్ర నవీన్
3. పల్నాటి నవీన్
4.MD. ఆరిఫ్
5 . రమావత్ సర్దార్
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఏర్పుల చంద్రయ్య. పల్లె జంగారెడ్డి. జానయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.