భారీ వర్షాలకు కూలిపోయిన ఇళ్లకు నష్టపరిహారం

Published: Wednesday July 20, 2022

రాయికల్, జులై 19 (ప్రజాపాలన ప్రతినిధి): మొన్నటి భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన పేదవారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందజేస్తున్న రాయికల్ పురపాలక సంఘం చైర్పర్సన్ మోర హనుమాన్లు ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ జి.రమాదేవి  తురగ శ్రీధర్ రెడ్డి, కాంతారావు,మహేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.