పేదల అభ్యున్నతే ఎమ్మెల్యే మంచిరెడ్డి లక్ష్యం, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్

Published: Wednesday September 14, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి.ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి

(235) మరియు పోల్కంపెల్లి (378) గ్రామంలో ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు కార్డుల పంపిణీ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా హాజరైన *ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్ ఈ కార్యక్రమం ఎంపిడిఓ విజయ్ కుమార్, సర్పంచ్ల్ ఎర్ర జగన్, చెరుకూరి అండాలుగిరి,ఎంపీటీసీ చెరుకూరి మంగరవీందర్, మండల కో ఆప్షన్ షరీఫ్,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అంజయ్య,నాగంపల్లి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కట్ట గణేష్, శరత్ చందు పైడిమర్రి జంగయ్య రాశుల మల్లేష్, టిఆర్ఎస్ మండల నాయకులు డేరంగుల నరసింహ పి ధనరాజ్ కంబాలపల్లి బాలు, జంగయ్య, దారు శరత్, రాకేష్, ఉపేందర్, గడుసు లింగం, రాసుల మల్లేష్ భర్తల రంగయ్య, ప్రముఖులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.