బూర్గంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా విద్యాశాకాధికారి . సోమశేఖర్ శ

Published: Thursday October 27, 2022
భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసేన భద్రాద్రి జిల్లా విద్యాశాకాధికారి డీఈవో  సొమశేకర శర్మ. ఈరోజు  10వతరగతి గదిలోని విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క పాఠ్యపుస్తకాలను పరిశీలించి విద్యార్థులను ఒక్కొక్కరిని బోర్డ్ పై రాపిస్తు వారికి గణితంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థుల యొక్క విద్యా పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.వారితో పాటు  డీఈవో బృందం కొర్డినేటర్ లు ఎన్.సతీష్,సైదులు,సి.సి సునీల్ మరియూ పాఠశాల హెచ్ఎం  జాన్సన్ మరియు పాఠశాల ఉపాద్యయుని,ఉపాద్యయులు పాఠశాల సిబ్బంది ఉన్నారు.