విద్యుత్ శాఖ వారికి అభినందనలు తెలిపిన కా జీపురం

Published: Monday July 25, 2022

గ్రామస్తులు మధిర జూలై 24 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో ఆదివారం నాడుకాజీ పురం లో విద్యుత్ స్తంభం పై సర్వీస్ వైర్ లకు సంబంధించిన జి ఐ వైరు ఫేస్ కి తాకడం డం వల్ల విద్యుత్ సరఫరా అయ్యి ప్రమాదకరంగా మారడంతో సీనియర్ లైన్ స్పెక్టర్ పరిమి సత్యనారాయణ  ఆధ్వర్యంలో లో విద్యుత్ శాఖ సిబ్బంది తక్షణం  స్టే వైర్  ని తొలగించి సర్వీస్ వైర్ లకు సంబంధించిన జి ఐ సరైన క్రమంలో   కట్టేసి , పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి ,పెద్ద ఎత్తున సంభవించే ప్రమాదం నివారించడం జరిగినదని మధిర రూరల్ సెక్షన్ ఏ ఈ నాగేశ్వరావు విద్యుత్ శాఖ వారికి వెంటనే స్పందించి పవర్ ఇచ్చినందుకు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.