తడి చెత్త పొడి చెత్త బుట్టలు కార్యక్రమం

Published: Monday May 03, 2021
మధిర, మే 2, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తడి చెత్త పొడి చెత్త బుట్టలు కార్యక్రమం పంచటం జరిగింది మధిర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శీలం విద్యా లత గారు ఆధ్వర్యంలో ఐదో వార్డులో తడి చెత్త పొడి చెత్త బుట్టలు పంచడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపాలిటీ సిబ్బందికి వెహికల్ లో ఇవ్వగలరు అని ఆదేశాలు తెలిపినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చింతల వెంకటేశ్వర్లు కంభం విజయ్ కుమార్ పొదిలి సాంబశివ వార్డు ప్రజలు పాల్గొన్నారు అలాగే కరొన వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి భౌతిక దూరాన్ని పాటించండి ఇట్లు మధిర మున్సిపాలిటీ మీ వైస్ చైర్మన్ శీలం విద్యా లత గారు