వికరాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఐ బి గెస్ట్ హౌస్ లో సన్మానం

Published: Monday July 11, 2022
వికరాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఐ బి గెస్ట్ హౌస్ లో సన్మానం కార్యక్రమం ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి జూలై10: వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఏనికే పల్లి గ్రామానికి చెందిన రవీంద్ర చారి కి ఈరోజు శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో విద్యా వాలంటరీ సంఘం జిల్లా అధ్యక్షుడు మాసాని వెంకటయ్య, అంబేద్కర్ సంఘం కొడంగల్ తాలూకా అధ్యక్షుడు రమేష్ బాబు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ దస్తప్ప,v5 రిపోర్టర్ మొగులప్ప, అంబేద్కర్ యువజన సంఘం కొడంగల్ మండల ఇన్చార్జి ఎం వెంకటేశం, రమేష్, ప్రవీణ్, మనోహర్, రాము తదితరులు పాల్గొన్నారు.