ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *శివాలయం వీధిలో సీసీ రోడ్డు ప్రారంభం*: సర్పంచ్

Published: Friday January 13, 2023

గురువారం రోజున ఆరుట్ల గ్రామంలో 3వ వార్డులోని శివాలయం వీధిలో గ్రామ పంచాయతీ నిధుల నుంచి 5లక్షల రూపాయలతో సిసి రోడ్డును గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు
.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తామని, అందులో అందరూ బాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పాండాల జంగయ్య గౌడ్, ఎంపీటీసీ సభ్యులు కావలి శ్రీనివాస్, చీరాల రమేష్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం , వార్డు సభ్యులు నూకం మమత మల్లేశ్, మంద మోహన్ రెడ్డి, ఎన్నిదుల స్వప్న సురేష్, మానుపాటి వెంకటేష్, కొండూరు మల్లేశ్, SD. సద్దాం, పిఎసిఎస్ డైరెక్టర్ కొంగర జనార్దన్ రెడ్డి, గ్రామ పెద్దలు నాయినంపల్లి యాదయ్య గౌడ్, గుడ్డిమల్ల చంద్రయ్య, MD. సలాం, మధుసూదన్ రెడ్డి, మాడుగుల కృష్ణ, తాడురి రంగారెడ్డి, నూకం సత్తయ్య, అనంగాల్ల జంగయ్య, బోయిని నర్సింహ, కంబాలపల్లి భాస్కర్, సుంకరి ప్రవీణ్, పొలమోని అనిల్ రాజు, కొండిగారి బుచ్చిరాములు, పెద్దిరెడ్డి యాదగిరి రెడ్డి, నూకం జంగయ్య, మంకు వినోద్, శ్రీనివాస్, చిందం జంగయ్య, మహేందర్ యాదవ్, శ్రీకాంత్, అష్షు, నర్సింహా, శివ* తదితరులు పాల్గొన్నారు.