కార్తీకమాసంలో కమ్మవారి వనభోజనాలు

Published: Monday November 14, 2022
 మధిర నవంబర్ 13 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు కార్తీకమాసం సందర్భంగా కమ్మ వనభోజనాలు ఏర్పాటు అధిక సంఖ్యలో హాజరైన కాకతీయ కమ్మ సంఘం  నాయకులు, కమ్మ సోదర సోదరీమణులు.   ఉత్సాహంగా ఉల్లాసంగా జరుగుతున్న కమ్మవారి వనభోజనాలుమధిర పట్టణం మండలం నుంచి అత్యధిక సంఖ్యలో హాజరైన కమ్మవారు మీరంతా కలిసిమెలిసి తమ ఆత్మీయతను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులోో డాక్టరేట్ గా అవార్డు తీసుకున్న మాజీ శివాలయం చైర్మన్ సేవ సమితి ఉపాధ్యక్షులు ఉమెన్స్ రైట్స్ జిల్లా ఉపాధ్యక్షులు సందర్భంగా కమ్మ కులస్తులు శ్రీనివాస్ రావు ఘనంగా సన్మానం చేసినా కమ్మ కులస్తులు మాట్లాడుతూ శ్రీనివాసరావు అనేక సేవలో ప్రజలకు అన్ని విధాల ఆర్థిక సాయం చేసే వ్యక్తిని అతను మన కులస్తుడిగా ఉండటం మన అదృష్టంగా భావిస్తూ ఇలాంటి గ్రహీత అవార్డులు నిన్న తీసుకోవాలని ప్రజల్లో మంచి మనసు గా ఉండాలి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు