వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలని సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి

Published: Monday September 20, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 19, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో సర్పంచ్ బూడిద రామి రెడ్డి  ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి నివారణ కై కో వ్యాక్సిన్ టీకాలు 18 సంవత్సరాలు పైబడిన యువతీ యువకులు గ్రామ ప్రజలందరికీ టీకాలు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వేయడం జరగాలని సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి ఆని  ప్రారంభించారు. కరోనా మహమ్మారి వినాయక చవితి సందర్భంగా రూపుమాపాలని కరోనా సోకకుండా అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు డాక్టర్ల బృందం తదితరులు పాల్గొన్నారు.