ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 27 ప్రజా పాలన ప్రతినిధి *సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన కొంకణి విజయ్ కుమా
Published: Monday November 28, 2022
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో* మంచాల మండల పరిధిలోని బండలేముర్ గ్రామానికి చెందిన జోగు లలిత గారికి 24,500/-రూపాయ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కొట్టం లింగం,మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు కొంకాని విజయ్ కుమార్,రామలింగం,నవీన్ తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network: