హైదరాబాద్ 26 జనవరి ప్రజాపాలన: ఘనతంత్ర దినోత్సవం సందర్భంగా పలు చోట్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరి

Published: Friday January 27, 2023
నియోజకవర్గ పరిధిలోని పలు కార్యాలయాల్లో జరిగిన ఘనతంత్ర దినోత్సవం వేడుకల్లో స్థానిక 
శాసన సభ్యులు చంటి క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. వెంట స్థానిక నాయకులు ఉద్యోగస్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్ డివిజన్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంజయ్య తాల్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఆందోల్ మండల  ప్రజా పరిషత్ కార్యాలయంలో అధ్యక్షులు బాలయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.