శంకరపట్నంలో రేపు బీజేపీ అధ్వర్యంలో సమావేశం
Published: Monday October 17, 2022
శంకరపట్నం 16 అక్టోబర్ ప్రజాపాలన: శంకరపట్నం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యం లో రేపు నిర్వహించే కార్యక్రమం కు హాజరు కావలని పార్టి శ్రేణులకు bjp మండల అద్యక్షులు చల్లా ఇలయ్య పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ నిధి ద్వార 7 కోట్ల రైతు కుటుంబాలకు 2 వేల రూపాయాలు లను నెరుగ రైతు ఖాతా లాలో జమచేయనున్నారు సందర్బంగా మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం జరిపే సంబురాల్లో పాల్గొనాలని రైతులకు కేంద్ర ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలపై రైతులకు ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Share this on your social network: