మధిర ఎస్సీ కాలనీకు చెందిన దానిమ్మ మృతి పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన వాసిరె

Published: Monday May 09, 2022
మధిర మే 8 ప్రజాపాలన ప్రతినిధి ఆదివారం నాడు మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికురాలు 70కుమ్మా గిరి దానమ్మ అనారోగ్యంతో కన్నుమూత బౌతిక కాయాన్ని దర్శించి పూలదండ వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం అందజేసిన గత మధిర మేజర్ గ్రామ పంచాయితి సర్పంచ్, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం టీడీపీ సీనియర్నాయకులు రావి కోటేశ్వరరావు 1982లో ఎన్ ఏం ఆర్ గా చేరిన దానమ్మ 2011లో పర్మినెంట్ అయి సర్వీసులో వుండే మృతి చెందారు గత 38 సంవత్సరాలుగా అంకితభావంతో పారిశుధ్య సేవలందించారని రామనాధం కొనియాడి, వారి కుమారుడు తెలుగుదేశం సభ్యుడుగా ఉన్న హమాలీ మేస్త్రీ కృష్ణకు మరియు కుమార్తెకు సానుభూతిని తెలియజేసి సంతాపాన్ని ప్రకటించారు నివాళులు అర్పించిన వారిలో చటారి నతానియేలు రెడపంగి నాగేసు తదితర కాలనీ పెద్దలున్నారు