జోగు రామన్న ను పరామర్శించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Published: Tuesday September 27, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి:
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి బోజమ్మ ఇటీవల మరణించగా ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదిలాబాద్ లోని జోగు రామన్న ఇంటికి వెళ్లి భోజమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి,వారి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాండూరు జడ్పీటీసీ సాలిగామ బాణయ్య , తెరాస నాయకుడు భీమాగౌడ్ , తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: