అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొన్న కార్పొరేటర్ శ్రీవాణీ వెంకట్ రావు
Published: Saturday October 01, 2022
మేడిపల్లి, సెప్టెంబర్30 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్లోని ఇందిరా నగర్ శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మంటపంలో స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణీ వెంకట్ రావు దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మణిధర్ యాదవ్ ,వేణు గోపాల్ ,మనోహార్ ,దేవేందర్ చౌదరి ,మహేష్ ,శేఖర్ ,వంశీ యాదవ్ ,మాధవ్ ,అభిషేక్ తదితరులు పాల్గోన్నారు.
Share this on your social network: