మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ. శ్రావణి జన్మదినం పురస్కరించుకొని మార్కండేయ మందిరం లో ప్రత్యేక

Published: Thursday August 25, 2022

జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజాపాలన ప్రతినిధి): మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ. శ్రావణి జన్మదినం పురస్కరించుకొని టిఆర్ఎస్ నాయకులు మార్కండేయ మందిరం లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో  పలువురు రక్తదానం చేసి పేషెంట్లకు పండ్ల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘము పట్టణ అధ్యక్షులు అకుభత్తిని శ్రీనివాస్, సహయ కార్యదర్శి భోగ రాజు, డైరెక్టర్ చేటపెళ్లి గణేష్, భోగ చిన్న జి ఆర్, ఆడెపు సత్యం, అజ్జు భాయ్, అనిల్, పెండం గంగాధర్, మహేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు..