టౌన్ యస్ ఐ ని సన్మానించిన మడిపల్లి తెరాస నాయకులు

Published: Monday May 24, 2021
మధిర, మే 23, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లి గ్రామంలో మధిర టౌన్ యస్.ఐ గా నూతనంగా భాద్యతలు స్వీకరించిన సతీష్ కుమార్ గారిని మడుపల్లి తెరాస నాయకులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తొగరు ఓంకార్, తెరాస నాయకులు మేడికొండ కిరణ్, బజ్జీల. శ్రీను, బండి.గోపి, జల్లా ప్రవీణ్, వేల్పుల.నాగరాజు మరియు కరోనా వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.